వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రముఖ నవలా రచయిత్రి శ్రీ యద్దనపూడి సులోచనారాణి గారి స్మరణలో 65 మంది తెలుగు రచయితల కొత్త కథలు కథా సంపుటి ఆవిష్కరణ గురువారం 26-07-2018 సాయంత్రం 5 గంటలకు శ్రీ త్యాగరాయ గాన సభ, చిక్కడ పల్లి, హైదరాబాదు
ఆ కథా సంపుటిలో నా హాస్యకథ








